ప్రజాగళం కు సిద్ధంగా ఉన్న టీడీపీ శ్రేణులు

0


 ప్రజాగళం కు సిద్ధంగా ఉన్న టీడీపీ శ్రేణులు

BSBNEWS 17.03.2024

చిలకలూరపేటలో జరిగే టీడీపీ, జనసేన,బిజెపి ల ఆధ్వర్యంలో జరిగే ప్రజాగళం కు కందుకూరు నియోజక వర్గం నుండి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బయలు దేరుటకు సంసిద్ధమైనారు. రానున్న ఎన్నికల్లో గెలుపు సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే మా లక్ష్యమని టిడిపి ముఖ్య నేతలు తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)